కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు
కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్ టూరిస్టులు సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో వారు మాట్లాడారు
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్ టూరిస్టులు సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో వారు మాట్లాడారు