కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేదే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అవినీతిలో కేసీఆర్, హరీశ్రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్ చిట్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎందుకు సంబురాలు చేస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేదే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అవినీతిలో కేసీఆర్, హరీశ్రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్ చిట్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎందుకు సంబురాలు చేస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.