కొవ్వూరు స్టేషన్‌కు అమృత్‌ భారత్‌

అమృత్‌ భారత్‌లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

కొవ్వూరు స్టేషన్‌కు అమృత్‌ భారత్‌
అమృత్‌ భారత్‌లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.