గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం

గౌడ ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.

గోపా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం
గౌడ ఆఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు.