చిన్నారిని కాలితో తొక్కి చంపిన ఘటనపై డీజీపీకి BRS ఫిర్యాదు

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది.

చిన్నారిని కాలితో తొక్కి చంపిన ఘటనపై డీజీపీకి BRS ఫిర్యాదు
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది.