చైనాలో కొనసాగుతున్న అవినీతి ప్రక్షాళన.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!

చైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు అవినీతి కేసులో మరణశిక్ష పడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీ ఫెన్‌హే, లీ షాంగ్‌ఫులపై వచ్చిన ఆరోపణలు నిజమని చైనా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మరణశిక్ష ఖరారు చేసింది కోర్టు.

చైనాలో కొనసాగుతున్న అవినీతి ప్రక్షాళన.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
చైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు అవినీతి కేసులో మరణశిక్ష పడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీ ఫెన్‌హే, లీ షాంగ్‌ఫులపై వచ్చిన ఆరోపణలు నిజమని చైనా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మరణశిక్ష ఖరారు చేసింది కోర్టు.