చంపేశాడని భర్తపై వరకట్న హత్య కేసు.. సీన్ కట్ చేస్తే రెండేళ్ల తర్వాత చేతిలో బిడ్డతో వివాహిత!

పెళ్లైన ఏడాదిన్నర తర్వాత కనిపించకుండా పోయిన ఓ వివాహిత కేసులో అనూహ్య మలుపు. అదనపు కట్నం కోసం అత్తింటివారే తమబిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించగా, కోర్టు ఆదేశాలతో భర్త సహా పలువురిపై వరకట్న హత్య కేసు నమోదైంది. రెండేళ్లుగా సాగిన దర్యాప్తులో ఆమె మధ్యప్రదేశ్‌లో సజీవంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఆమె ఎందుకు అదృశ్యమైంది? రెండేళ్లుగా ఎందుకు ఎవరినీ సంప్రదించలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకం కానున్నాయి.

చంపేశాడని భర్తపై వరకట్న హత్య కేసు.. సీన్ కట్ చేస్తే రెండేళ్ల తర్వాత చేతిలో బిడ్డతో వివాహిత!
పెళ్లైన ఏడాదిన్నర తర్వాత కనిపించకుండా పోయిన ఓ వివాహిత కేసులో అనూహ్య మలుపు. అదనపు కట్నం కోసం అత్తింటివారే తమబిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించగా, కోర్టు ఆదేశాలతో భర్త సహా పలువురిపై వరకట్న హత్య కేసు నమోదైంది. రెండేళ్లుగా సాగిన దర్యాప్తులో ఆమె మధ్యప్రదేశ్‌లో సజీవంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఆమె ఎందుకు అదృశ్యమైంది? రెండేళ్లుగా ఎందుకు ఎవరినీ సంప్రదించలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకం కానున్నాయి.