ప్రభుత్వ ఆదేశాల మేరకు చీమకుర్తి మున్సిపాల్టీ పరిధిలో వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ అధికారులు పూర్తిచేశారు. నిబంధనలు మేరకు మున్సిపాల్టీ పరిధిలో 20 నుంచి 27కు వార్డులు సంఖ్య పెరిగిన నేపఽథ్యంలో తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ముసాయిదా జాబితాను సోమవారం కమిషనర్ వై.రామకృష్ణయ్య విడుదల చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చీమకుర్తి మున్సిపాల్టీ పరిధిలో వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ అధికారులు పూర్తిచేశారు. నిబంధనలు మేరకు మున్సిపాల్టీ పరిధిలో 20 నుంచి 27కు వార్డులు సంఖ్య పెరిగిన నేపఽథ్యంలో తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ముసాయిదా జాబితాను సోమవారం కమిషనర్ వై.రామకృష్ణయ్య విడుదల చేశారు.