చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఎస్సై నరేందర్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ(85) ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న పొయ్యిలో మంట పెట్టుకొని ప్లాస్టిక్ కుర్చీపై కూర్చొని చలి మంట కాగుతోంది.
చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఎస్సై నరేందర్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ(85) ఆదివారం ఉదయం ఇంటి ముందు ఉన్న పొయ్యిలో మంట పెట్టుకొని ప్లాస్టిక్ కుర్చీపై కూర్చొని చలి మంట కాగుతోంది.