చెల్లెలిని కాపాడబోయి అక్క చెరువులో పడి ఇద్దరూ మృతి

ప్రమాదవశాత్తు చెరువులోని పెద్ద గుంతలో జారిపడిన చెల్లెలిని కాపాడేందుకు అక్క ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లిద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లెలోని మహేష్‌ భార్య బేబీ(20), అగరం పంచాయతీ ఎ.కొత్తపల్లెకు చెందిన వేణుగోపాల్‌ భార్య దుర్గ(27) అక్కా చెల్లెళ్లు. అదివారం దుర్గ చెల్లెలు బేబి ఇంటికి వచ్చారు.

చెల్లెలిని కాపాడబోయి అక్క    చెరువులో పడి ఇద్దరూ మృతి
ప్రమాదవశాత్తు చెరువులోని పెద్ద గుంతలో జారిపడిన చెల్లెలిని కాపాడేందుకు అక్క ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లిద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లెలోని మహేష్‌ భార్య బేబీ(20), అగరం పంచాయతీ ఎ.కొత్తపల్లెకు చెందిన వేణుగోపాల్‌ భార్య దుర్గ(27) అక్కా చెల్లెళ్లు. అదివారం దుర్గ చెల్లెలు బేబి ఇంటికి వచ్చారు.