రాచపల్లి భూముల సాగుదారులకు ఊరట

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల సాగుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

రాచపల్లి భూముల సాగుదారులకు ఊరట
మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల సాగుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.