భూగర్భ జలాల పెంపునకు ఉపాధి హామీ పథకంలో మండలంలో నిర్వహించిన జల్ సంచయ్ జన్ భగీదారి(జేఎస్జేబీ) 2.0 పనుల్లో కొయ్యూరు ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా ఈ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, రాష్ట్రంలో కొయ్యూరు మండలం అత్యుత్తమ పనితీరుతో జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
భూగర్భ జలాల పెంపునకు ఉపాధి హామీ పథకంలో మండలంలో నిర్వహించిన జల్ సంచయ్ జన్ భగీదారి(జేఎస్జేబీ) 2.0 పనుల్లో కొయ్యూరు ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా ఈ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, రాష్ట్రంలో కొయ్యూరు మండలం అత్యుత్తమ పనితీరుతో జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.