జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.