పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలను బుధవారం టీడీ పీ అధిష్ఠానం ప్రకటించింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా ఎన్టీఆర్ జిల్లాకు 39 మంది, కృష్ణాజిల్లాకు 40 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది.
పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలను బుధవారం టీడీ పీ అధిష్ఠానం ప్రకటించింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా ఎన్టీఆర్ జిల్లాకు 39 మంది, కృష్ణాజిల్లాకు 40 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది.