డబ్బుల కోసం బిల్డర్కు వేధింపులు.. బీజేపీ కార్పొరేటర్పై కేసు
డబ్బుల కోసం బిల్డర్కు వేధింపులు.. బీజేపీ కార్పొరేటర్పై కేసు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్పై మంగళవారం కేసు నమోదైంది. నగరంలోని అయోధ్యనగర్లో వంద గజాల స్థలంలో బిల్డర్ గడ్డం ప్రసాద్ నగర పాలక సంస్థ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్పై మంగళవారం కేసు నమోదైంది. నగరంలోని అయోధ్యనగర్లో వంద గజాల స్థలంలో బిల్డర్ గడ్డం ప్రసాద్ నగర పాలక సంస్థ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు.