డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల బిల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌.. ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డీఈఈ శ్రీకాంత్

హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఎంబీ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి, బిల్లు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన పాలకుర్తి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డీఈఈ గంటి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.

డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల బిల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌.. ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డీఈఈ శ్రీకాంత్
హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఎంబీ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి, బిల్లు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన పాలకుర్తి ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డీఈఈ గంటి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.