‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..

ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అయితే రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించారు ఈ ఇద్దరు టీచర్లు. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి భోజన ఖర్చు అందిస్తుండటంతో, అదనపు విద్యార్థుల పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు..

‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..
ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అయితే రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించారు ఈ ఇద్దరు టీచర్లు. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి భోజన ఖర్చు అందిస్తుండటంతో, అదనపు విద్యార్థుల పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు..