తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!

గత రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ పోలీసుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నమోదైన ప్రమాదాలు 22,900 కాగా, 2025 నాటికి అవి 27,300కు పెరిగినట్లు సమాచారం. 2020 నుండి ఈ పెరుగుదల నిరంతరంగా కొనసాగుతుండగా, అదనంగా సుమారు 2,000 కేసులు..

తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
గత రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ పోలీసుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నమోదైన ప్రమాదాలు 22,900 కాగా, 2025 నాటికి అవి 27,300కు పెరిగినట్లు సమాచారం. 2020 నుండి ఈ పెరుగుదల నిరంతరంగా కొనసాగుతుండగా, అదనంగా సుమారు 2,000 కేసులు..