రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్ కుమార్ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి పలు రైల్వే ప్రాజెక్టులను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వాత్సవ్, సికింద్రాబాద్ డీఆర్ఎం గోపాలకృష్ణన్ ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ తనిఖీలు చేపట్టారు.
రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్ కుమార్ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి పలు రైల్వే ప్రాజెక్టులను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వాత్సవ్, సికింద్రాబాద్ డీఆర్ఎం గోపాలకృష్ణన్ ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ తనిఖీలు చేపట్టారు.