దేశాన్ని బీజేపీ అమెరికాకు తాకట్టు పెడుతోంది

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని, దేశ ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్‌ ఆరోపించారు.

దేశాన్ని బీజేపీ అమెరికాకు తాకట్టు పెడుతోంది
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని, దేశ ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్‌ ఆరోపించారు.