ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు

అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.

ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు
అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.