నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు

కరీంనగర్​ పట్టణంలో ఖాళీ ప్లాట్లను గుర్తించి, వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను  టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు
కరీంనగర్​ పట్టణంలో ఖాళీ ప్లాట్లను గుర్తించి, వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను  టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.