నేటినుంచి రెవెన్యూ గ్రామ సభలు

జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్త కాల పంపిణీ ప్రక్రియకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటినుంచి రెవెన్యూ గ్రామ సభలు
జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్త కాల పంపిణీ ప్రక్రియకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.