నేడు అమిత్‌షాతో బాబు భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, కూటమి ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు.

నేడు  అమిత్‌షాతో బాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, కూటమి ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు.