ఫిబ్రవరి15వ తేదీన కల్లెడలో 5కే రన్

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో స్వామి వివేకానంద, సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్లీ 5 కే రన్​ పరుగు పందెం పోటీ నిర్వహిస్తున్నట్లు ఆర్డీఎఫ్​ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఆదివారం తెలిపారు‌.

ఫిబ్రవరి15వ తేదీన కల్లెడలో 5కే రన్
వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో స్వామి వివేకానంద, సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్లీ 5 కే రన్​ పరుగు పందెం పోటీ నిర్వహిస్తున్నట్లు ఆర్డీఎఫ్​ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఆదివారం తెలిపారు‌.