నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీపైమ్రరీ స్కూళ్లన ఏర్పా టు చేసిందని చిన్నారుల తల్లిదండ్రుల ఈ అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి అన్నారు.