జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను నెలాఖరులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను నెలాఖరులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.