నెల్లూరులో జూన్ 26 నుంచి రొట్టెల పండుగ.. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా!

నెల్లూరు జిల్లాలో బారాషాహిద్ దర్గా రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. జూన్ 26 నుంచి పండుగ ప్రారంభమవుతుంది. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.

నెల్లూరులో జూన్ 26 నుంచి రొట్టెల పండుగ.. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా!
నెల్లూరు జిల్లాలో బారాషాహిద్ దర్గా రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. జూన్ 26 నుంచి పండుగ ప్రారంభమవుతుంది. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.