పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి.. బలూచిస్తాన్‌లో భయాందోళనలు..

మంగళవారం సింధ్-బలూచిస్తాన్ సరిహద్దు సుల్తాన్ కోట్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ బాంబు దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ట్రాక్ మీద పెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్(IED) పేలటంతో ప్రమాదం చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి.. బలూచిస్తాన్‌లో భయాందోళనలు..
మంగళవారం సింధ్-బలూచిస్తాన్ సరిహద్దు సుల్తాన్ కోట్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ బాంబు దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ట్రాక్ మీద పెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్(IED) పేలటంతో ప్రమాదం చోటుచేసుకుంది.