రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జెడ్పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.