పాయకరావుపేటలో పేదలకు రూ.5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని అరటిగెలల మార్కెట్ స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
పాయకరావుపేటలో పేదలకు రూ.5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని అరటిగెలల మార్కెట్ స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.