ప్రచారంలో తెల్లటి పావురం ఎగురవేసి వివాదంలో చిక్కుకున్న విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన నటుడు విజయ్ పార్టీ టీవీకే.. 234 చోట్ల అభ్యర్థులను నిలిపింది. ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగారు. అయితే, విజయ్ రాజకీయ ఎంట్రీ నుంచి వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కరూర్‌లో ఆయన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన పనికి పెటా ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.

ప్రచారంలో తెల్లటి పావురం ఎగురవేసి వివాదంలో చిక్కుకున్న విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన నటుడు విజయ్ పార్టీ టీవీకే.. 234 చోట్ల అభ్యర్థులను నిలిపింది. ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగారు. అయితే, విజయ్ రాజకీయ ఎంట్రీ నుంచి వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కరూర్‌లో ఆయన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన పనికి పెటా ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.