ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు మరింత చేరవేసేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు మరింత చేరవేసేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.