ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకె ళ్తుందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాఽథూర్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్లో తొలిసారి పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఒంగోలు వచ్చారు.
ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకె ళ్తుందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాఽథూర్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్లో తొలిసారి పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఒంగోలు వచ్చారు.