అరకులోయలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె విరమించారు. పంచాయతీ అధికారులు, కార్మిక, గిరిజన సంఘాల నాయకులతో జరిగిన తాత్కాలిక ఒప్పందంతో సమ్మె విరమిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు అర్జున్, బుద్దులు తెలిపారు.
అరకులోయలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె విరమించారు. పంచాయతీ అధికారులు, కార్మిక, గిరిజన సంఘాల నాయకులతో జరిగిన తాత్కాలిక ఒప్పందంతో సమ్మె విరమిస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు అర్జున్, బుద్దులు తెలిపారు.