పిడుగులు పడి ఇద్దరు మృతి

మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించగా, కోళ్లఫాం షెడ్డు కూలి మరొకరు మృతి చెందారు.

పిడుగులు పడి ఇద్దరు మృతి
మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించగా, కోళ్లఫాం షెడ్డు కూలి మరొకరు మృతి చెందారు.