Karimnagar: వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌

గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఆర్‌ రవీందర్‌ తెలిపారు.

Karimnagar:  వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌
గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఆర్‌ రవీందర్‌ తెలిపారు.