రాష్ట్రంలో స్థానికత అంశం కొందరు విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘శ్రేష్ఠ’ ద్వారా మెరిట్లో ఇతర రాష్ట్రాల్లో చదివిన వందలాది విద్యార్థులకు ఇప్పుడు ఏపీలో ఉన్నత విద్య అడ్మిషన్లు పొం దడం కష్టంగా మారింది.
రాష్ట్రంలో స్థానికత అంశం కొందరు విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘శ్రేష్ఠ’ ద్వారా మెరిట్లో ఇతర రాష్ట్రాల్లో చదివిన వందలాది విద్యార్థులకు ఇప్పుడు ఏపీలో ఉన్నత విద్య అడ్మిషన్లు పొం దడం కష్టంగా మారింది.