పొలంలో వడదెబ్బ..చికిత్స పొందుతూ రైతు మృతి..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన

మొగుళ్లపల్లి, వెలుగు: వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు.

పొలంలో వడదెబ్బ..చికిత్స పొందుతూ రైతు మృతి..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
మొగుళ్లపల్లి, వెలుగు: వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు.