పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినం : కవ్వంపల్లి సత్యనారాయణ
పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినం : కవ్వంపల్లి సత్యనారాయణ
పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినట్లు ఆ సంస్థ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 27 జిల్లాలకు కొత్త చైర్మన్లు, కమిటీలను నియమించినట్లు చెప్పారు.
పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినట్లు ఆ సంస్థ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 27 జిల్లాలకు కొత్త చైర్మన్లు, కమిటీలను నియమించినట్లు చెప్పారు.