ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులే.. చర్యల్లేవ్ : కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులే.. చర్యల్లేవ్ : కిషన్ రెడ్డి
ఫోన్ట్యాపింగ్కేసులో సిట్ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం తప్ప, ఎవరిపై చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఫోన్ట్యాపింగ్కేసులో సిట్ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం తప్ప, ఎవరిపై చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.