బెంగాల్‌ను పాక్ టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?.. మోడీపై మమతా బెనర్జీ ఫైర్

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి.

బెంగాల్‌ను పాక్ టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?.. మోడీపై మమతా బెనర్జీ ఫైర్
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి.