కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, బీఆర్ ఎస్ చేస్తున్న కుట్రలను ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని వేముల వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, బీఆర్ ఎస్ చేస్తున్న కుట్రలను ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని వేముల వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు.