బ్లాక్‌ మనీ పేరుతో మోసం

: బ్లాక్‌ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్‌ కార్యాలయంలో సీఐ యుగంధర్‌ క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు.

బ్లాక్‌ మనీ పేరుతో మోసం
: బ్లాక్‌ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్‌ కార్యాలయంలో సీఐ యుగంధర్‌ క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు.