బాలికల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం

బాలికల సంర క్షణ కోసం ప్రభుత్వం ఆధిక ప్రాదాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు అన్నారు. నస్పూర్‌ న్యూ సిటీ కాలనీలో మిషన్‌ వాత్సల్య పథకంలో భాగంగా రూ. కో టి 34 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభిం చారు.

బాలికల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం
బాలికల సంర క్షణ కోసం ప్రభుత్వం ఆధిక ప్రాదాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు అన్నారు. నస్పూర్‌ న్యూ సిటీ కాలనీలో మిషన్‌ వాత్సల్య పథకంలో భాగంగా రూ. కో టి 34 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభిం చారు.