భూకబ్జా కేసు: నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
భూకబ్జా కేసు: నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
కరీంనగర్ క్రైమ్, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామితోపాటు కిన్నెర మల్లవ్వ, ఖలీదా బేగం, మహ్మద్ బబ్లూను కరీంనగర్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కరీంనగర్ క్రైమ్, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామితోపాటు కిన్నెర మల్లవ్వ, ఖలీదా బేగం, మహ్మద్ బబ్లూను కరీంనగర్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.