భార్య వెళ్లిపోయిందని పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై సమీపంలోని సవేరియార్ పురంలో చోటు చేసుకుంది.

భార్య వెళ్లిపోయిందని పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై సమీపంలోని సవేరియార్ పురంలో చోటు చేసుకుంది.