మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.
మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.