మా నిజం కొందరికి ఇబ్బందిగా మారింది.. ఉన్నావో దోషి సెంగార్ కుమార్తె సంచలన లేఖ

జూన్ 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావో అత్యాచారం కేసు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పతాక శీర్షికలకు ఎక్కింది. దీనికి కారణం ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం. ఆయనకు బెయిల్ ఇవ్వడంతో దుమారం రేగడంతో.. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంపై సెంగార్ కుమార్తె ఇషిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందని, ఎనిమిదేళ్లుగా న్యాయం దక్కడం లేదని, తన తండ్రి బీజేపీ ఎమ్మెల్యే కావడంతో చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయింది. తనను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని కన్నీటిపర్యంతమైంది.

మా నిజం కొందరికి ఇబ్బందిగా మారింది.. ఉన్నావో దోషి సెంగార్ కుమార్తె సంచలన లేఖ
జూన్ 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావో అత్యాచారం కేసు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పతాక శీర్షికలకు ఎక్కింది. దీనికి కారణం ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం. ఆయనకు బెయిల్ ఇవ్వడంతో దుమారం రేగడంతో.. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంపై సెంగార్ కుమార్తె ఇషిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందని, ఎనిమిదేళ్లుగా న్యాయం దక్కడం లేదని, తన తండ్రి బీజేపీ ఎమ్మెల్యే కావడంతో చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయింది. తనను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని కన్నీటిపర్యంతమైంది.