Elamanchili train accident: ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్.. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి..

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు

Elamanchili train accident: ఎలమంచిలి ట్రైన్ యాక్సిడెంట్.. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి..
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు